SRPT: జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు, బుక్క రాంబాబు అన్నారు. ఆ సంఘం పిలుపుమేరకు కలెక్టరేట్లో కలెక్టర్కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులు జానయ్య, కృష్ణ, సాయి, రూధర్, పుట్టా రాంబాబు ఉన్నారు.