WGL: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ కార్యకర్తలు మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారాన్ని నేడు నిర్వహించారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గిరి ప్రసాద్ కాలనీలో వన్ టౌన్ కార్యదర్శి రావుల రాజు ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.