ఈ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడంతో మరి సురేశ్ బాబు, రానా హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో అధికారులు స్పీడు పెంచారు. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ YSRCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
Bread Maangoge, Chuha Denge':
ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు... 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా... ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రె...
ఈనెల 17వ తేదీన తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్రభుత్వానికి సవాల్ చేశారు. లేదంటే మీరు ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటికే సినిమా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆహ్వానం అందింది. దాని కంటే ముందే మరో వేడుక కోసం ఆర్ఆర్ఆర్
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.