అదేదో పండగ అన్నట్టు.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో ఓ సీనియర్ లవ్స్టోరీ తెగ ట్రెండ్ అవుతోంది. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్.. ఈ ఇద్దరు చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పటి వరకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ను మీడియాలో మాత్రమే చూశాం.. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది ఈజంట. దాని ఫలితమే 'మళ్లీపెళ్లి' సినిమా. అయితే దీంతో నరేష్ రివేంజ్ ప్లాన్ చేసినట్టే ఉందంటున్నారు...
ముఖ్యమంత్రి అయ్యాక పనులు పూర్తి చేస్తాం, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి హోదాను చేర్చి పవన్ కళ్యాన్ పేరుతో శిలాఫలకాలను తయారు చేయిస్తున్నారు జనసేన కార్యకర్తలు.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్విట్టర్కు కొత్త CEOని తీసుకోవాలని యోచిస్తున్నట్లు మస్క్(Elon Musk) పేర్కొన్నారు. మరో 6 వారాల్లో ఆమె పదవిలోకి రాబోతుందని వెల్లడించారు.
చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.
ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన నవదీప్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెకెక్కిన తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్(Newsence web series). నేడు(మే 12న) ఆహా ఓటీటీలో విడుదలైంది. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లో డిఫరెంట్ కంటెంట్తో విడుదలైన ఈ సినిమాలో బిందు మాధవి కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సిరీస...
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రాను...