తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
pakistan girl dance: పాకిస్థాన్కు (pakistan) చెందిన అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. ఓ యువతి ‘లైలా మై లైలా’ (Laila Main Laila) అనే పాటకు జోష్గా స్టెప్పులు వేసింది. ఆ వీడియోను యూట్యూబ్లో (you tube) షేర్ (share) చేయగా ట్రోల్ అవుతుంది.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
Indian aircraft lands in Turkey:టర్కీ (turkey), సిరియా(syria)లో‘ఆపరేషన్ దోస్త్’ (operation dost) పేరుతో భారత్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఏడో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (air force) విమానంలో మందులను పంపించింది. ఆదివారం ఉదయం ఆదానా (adana) ఎయిర్ పోర్టులో ఐఎఎఫ్ సీ 17 (IAF C17) విమానం దిగింది.
మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ్వర కొండల వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా... ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ ( Hyderabad) నగరంలోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదంటూ ఎంఐఎం ఎమెల్యే(Akbaruddin Owaisi) అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీశారు. . ‘ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నామని పోలీసులు అనుకుంటున్నారు.
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.
తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
బ్రహ్మానందం ఇటీవల ఏదో షూటింగ్ కోసం ఒక చోటుకు వెళ్లారట. అక్కడే పక్కన గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కూడా జరుగుతోందట. దీంతో వెంటనే వెళ్లి ఆ సీరియల్ టీమ్ ను కమెడియన్ అలీతో పాటు కలిశారు బ్రహ్మానందం.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి రోజాపై జనసేన పార్టీ (Janasena) పీఏసీ సభ్యులు మెగాబ్రదర్ నాగబాబు మళ్లీ సైటైర్లు వేశారు.ట్విట్టర్ వేదికగా రోజాకు కౌంటర్ ఇచ్చారు. నిండ్ర మండలం బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన రూ.11 లక్షల నిధులతో మంజూరు