హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేటలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క కుదుపుతో ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ట్రైన్ ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ ఆగిపోయింది. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్ రూట్ లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లోకల్ ట్రైన్ నాంపల్లికి వెళ్తున్న సమ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంతంగా ఓ జెట్ విమానం కొనుగోలు చేయనున్నారు. దీని కోసం ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఈ విషయంలో ఆయన కీలక ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కూడా. కాగా.. ఇప్పటికే పార్టీ పేరును సిద్ధం చేసుకున్నారు, విజయదశమి రోజున సీఈసీకి సమర్పించే పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఇక ...