మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ తో కలిసి షారుఖ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈనేపథ్యంలో ఆయన చేతికి ధరించిన వాచ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మిలమిలా మెరిసిపోతున్న ఆ వాచ్ ను చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.
CM Ashok Gehlot రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం క...
రియల్ మీ 10 ప్రో కొకకోలా ఎడిషన్ పేరుతో తాజాగా భారత్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ తో పాటు చార్జర్, కేబుల్ ను కూడా అందిస్తారు. రెగ్యులర్ రియల్ మీ 10 ప్రోలాగానే ఈ ఫోన్ లో ఫీచర్స్ ఉండనున్నాయి.
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ పెళ్లి కాగానే సిద్దార్థ్ ఇంటికి చెక్కేశారు. ఢిల్లీలో రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. వెడ్డింగ్ ఫోటోలను కూడా కొత్త జంట షేర్ చేసింది. ఢిల్లీ రిసెప్షన్ కోసం ఇద్దరూ రెడ్ ఔట్ ఫిట్ లో కనిపించారు
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నార...
ఓ పెట్రోల్ బంకు నుంచి భార్యను తీసుకెళ్లడానికి బదులు మరో వ్యక్తి భార్యను తీసుకెళ్లిన ఫన్నీ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత వారు విషయం తెలుసుకుని తిరిగి రాగా..ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించి గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) శుక్రవారం ఆరోపించారు. ఆ కారణంగానే ఆలస్యమవుతోందన్నారు.
వైయస్సార్ కళ్యాణమస్తు, ('YSR Kalyanamastu')వైయస్సార్ తోపా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును సీ ఎం జగన్ (CM Jagan)జమ చేశారు. తాడేపల్లి (Tadepalli) లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం.. కంప్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
మార్చి 2 నుంచి జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ అందించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యముంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో ఒప్పందం చేసుకున్నారు.
దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ ను ముంబయి వర్లీలోని త్రీ సిక్స్టీ వెస్ట్లో వ్యాపార వేత్త వెల్స్పన్ గ్రూప్ అధినేత B K గోయెంకా 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
దేశంలో గత 11 ఏళ్లలో 16 లక్షల 60 వేల మంది భారతీయులు తమ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు జై శంకర్ రాజ్యసభలో తెలిపారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యే రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.