తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సందేశం విడుదల చేశారు. ఈ ఏడాది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ కోరారు. మరోవైపు బీజేపీ(BJP) చేస్తున్న తప్పుడు వార్తలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు చెప్పారు.
Raghava lawrence:రాఘవ లారెస్స్(Raghava lawrence).. కొరియోగ్రాఫర్, దర్శకులు (director). కాంచన (kanchana) మూవీ సిరీస్తో ఫేమ్ అయ్యారు. గత కొద్దీరోజుల నుంచి ఆయన నుంచి సినిమా రాలేదు. తాజా మూవీ ‘రుద్రుడు’ (rudrudu) గురించి అప్ డేట్ వచ్చింది. వచ్చే నెల 14వ తేదీన ఈ సినిమా (cinema) రిలీజ్ కానుంది.
Honor 70 Lite 5G:హానర్ తన కొత్త 5జీ (Honor 70 Lite 5G) మొబైల్ను (mobile) ఆవిష్కరించింది. ఇటీవల స్పెయిన్ బార్సిలొనాలో జరిగిన మొబైల్ కాంగ్రెస్ వరల్డ్లో (mwc) హానర్ 70 లైట్ 5జీ మొబైల్ (Honor 70 Lite 5G) లాంచ్ చేస్తామని ప్రకటించింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 70 లైట్ 5జీ మొబైల్ తీసుకొచ్చింది.
రోజురోజుకు వాతావరణం(Weather)లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్మ వ్యాధులు(Skin Problems) ఎక్కువగా విజృంభిస్తున్నాయి. దీంతో చాలా మంది ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్(Steroids) వినియోగిస్తున్నారు. దీనివల్ల వారు ఫంగల్ ఇన్ఫెక్షన్(fungal Infection) బారిన పడుతున్నారు. వాతావరణంలోని మార్పుల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మ ...
విద్యార్థుల పేరిట జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం(skill development scam) దేశ చరిత్రలోనే అతిపెద్దదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(Jagan mohan reddy) ఆరోపించారు. ఈ స్కాం వెనుక ప్రధానంగా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఉండి నడిపించారని ఆరోపించారు. ఈ క్రమంలో మూడు నెలల్లోనే రూ.371 కోట్లు పక్కదారి పట్టించారని ఏపీ అసెంబ్లీలో సోమవారం పేర్కొన్నారు.
Pawan Kalyan : అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యిందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈడీ కార్యాలయంలో కవితను దాదాపు ఏడు గంటల నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ అడిషనల్ డీజీ, న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ ఇప్పటికే ఢిల్లీ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో అరుణ్ రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai)కి సీబీఐ(SBI) కోర్టు కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో 14 రోజుల జ్యూడీషియల్ రిమాండును కోర్టు పెంచింది. ఈ క్రమంలో రామచంద్రను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత(MLC kavitha)ను ఈడీ(ED) అధికారులు ఇంకా విచారిస్తున్నారు.
ఇండియన్ మూవీ ది ఎలిఫెంట్ విస్పరర్స్(the elephant whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెల్చుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా గునీత్ మోంగా(Guneet Monga) తన తల్లితో కలిసి అమృత్సర్(Amritsar)లోని గోల్డెన్ టెంపుల్...
Revanth reddy:పేపర్ లీకేజ్ అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లీకేజీ గురించి కామెంట్స్ చేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (Revanth reddy) సిట్ (sit) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth reddy) ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి దీక్ష చేపడతారట.
కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్(Transgender) న్యాయవాది(Lawyer)గా పద్మాలక్ష్మీ(PadmaLakshmi) రికార్డు నెలకొల్పారు. కేరళ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్(Lawyer)గా ఆమె తన పేరును నమోదు చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా కేరళ మంత్రి పీ రాజీవ్ స్పందిస్తూ..దేశంలోని అనేక మంది ట్రాన్స్ జెండర్ల(Transgender)కు పద్మాలక్ష్మీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో పద్మాలక్ష్మి(PadmaLakshmi)ని అభినంది...
ktr:ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (ktr) ఫైరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా.. పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదని అడిగారు. ఈ మేరకు ధర వివరాల డేటాతో సహా ఆయన వివరించారు. 2014 మే నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.71 ఉండేదని గుర్తుచేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని(custody extended) ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. అంతకుముందు శుక్రవారం సిటీ కోర్టు సీనియర్ AAP నాయకుడి ED కస్టడీని మార్చి 22 వరకు పెంచింది. అయితే నిందితుడిని సమర్థవంతమైన విచారణ కోసం భౌతిక కస్టడీ అవసరమని పేర్కొంది.
CPI Narayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించినట్లు పోలీసు శాఖ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.