Ambati Rambabu : ఏపీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి జగన్ మార్పులు చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గడపగడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
తెలంగాణ పోలీస్(telangana police) SI హాల్ టికెట్లు పరీక్షకు 5 రోజుల ముందే నేడు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో అభ్యర్థులు హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ చేసుకుని పరీక్ష సమయం, కేంద్రాన్ని చూసుకోవాలని అధికారులు సూచించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణలో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL)లో 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వాటిలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి అప్లై చేయాలంటే పూర్తి వివరాలను దిగువన చూడండి.
గత ఏడాది మద్యం విక్రయాలు రంగారెడ్డి జిల్లాలో జోరుగా జరిగాయి. ఆ తర్వాత స్థానం హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి దక్కించుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ 3 జిల్లాల నుంచి రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది.
Salim Durani : భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దురానీ చాలా కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుజరాత్లో జామ్నగర్లో నిన్న తుదిశ్వాస విడిచారు. దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్లోని కాబూల్ జన్మించారు.
ఏడాది లోపు ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గ ఇంచార్జులను ఆదేశించారు జగన్.
తెలంగాణ(telangana)లో టెన్త్ ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీక్(10th question paper leaked) అయిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పలువురి వాట్సాప్ ఖాతాల్లో(WhatsApp groups) క్వశ్ఛన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అధికారులతోపాటు విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు.
భారతదేశంలో ఉన్నామా? ఇంకెక్కడ ఉన్నామని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్నట్టు ఇక్కడ నడవదు అని కొందరు కామెంట్లు చేశారు. బాహ్య సమాజంలో కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) తన ట్విట్టర్ లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా..ఈసారి వేడి వేడి ఇడ్లీలో తయారు చేసే వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లను ఆకట్టుకునే వీడియోలో షేర్ చేయటంతో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తన దృష్టికి వచ్చిన ఆసక్తికర విషయాలూ షేర్ చేస్తు వారిని మరింతగా ప్రోత్సహిస్తుంటారు. తాజాగా వేడి వేడి ఇండ్లీల వీడి...
సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీతి పరులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.