AP: హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ కోర్టులోని చెక్ బౌన్స్ కేసును ధర్మాసనం కొట్టివేసింది. ఈ విచారణకు మంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
Tags :