ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీ 12, ఆప్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్, కల్కాజీలో ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగపురాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు.