AP: ఇవాళ స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తొలి ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డాక్యుమెంట్ను సీఎం ఆవిష్కరించిన తర్వాత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 వరకు సీఎం చంద్రబాబు ప్రసంగం తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్ మాట్లాడనున్నారు.