TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. 26 హర్డ్డిస్క్లు ధ్వసం చేసినట్లు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ అంగీకరించారు. 7 కొత్త హార్డ్డిస్క్లు రీప్లేస్ చేయడంపై విచారణ జరగుతోంది. రివ్యూ కమిటీ అనుమతి లేకుండా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. వారం రోజుల కస్టోడియల్ విచారణ అనంతరం నివేదికను సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు అందజేస్తారు.