ఓ మహిళ కారణంగా బాలీవుడ్ నటుడు దారుణానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ సెషన్లో పురుగుల మంది సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తెలుసుకున్న అతని స్నేహితులు అతని ఇంటికి వచ్చిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రముఖ మొబైల్ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండగా, రాజమౌళి నటించిన ప్రకటన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అభిమానులలో సంచలనం సృష్టిస్తోంది.
వర్ధమాన తార శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) తన అద్భుతమైన నటనా నైపుణ్యాలతోనే కాకుండా తన ఫ్యాషన్ ఎంపికలతో కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Varun tej Lavanya)లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రేమించుకుంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా, వారు స్పందించలేదు. తాజాగా ఎంగేజ్మెంట్ ...
ప్రభాస్ 'ఆదిపురుష్(Adipurush)' విడుదలకు మరో రెండు రోజులే ఉంది. జూన్ 16 దగ్గర పడుతుండగా, రాముడి పాత్రలో ప్రభాస్ని చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆదిపురుషం టిక్కెట్ల ధర పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అసలు టిక్కెట్ ధరకు అదనంగా రూ.50 టిక్కెట్లను విక్రయించవచ్చు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి(kp chowdary)ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. కబాలి తెలుగు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
#AskSRK పేరుతో నెల నెల అభిమానులతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి కూడా ఇంటరాక్ట్ కాగా.. ఆయన కొత్త సినిమా జవాన్ గురించి ప్రశ్నలు రాగా.. అంతే కూల్గా ఆన్సర్ చేశారు.
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తోంది. కానీ ప్రమోషన్ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ మాత్రం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ కింగ్ ఆఫ్ కోత సినిమా క్లైమాక్స్ రీ షూట్ జరగనుంది. క్లైమాక్స్పై దుల్కర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రీ షూట్ చేస్తున్నారు.
తనకు ఇష్టమైన భరతనాట్యం కోసం స్టేజి షోలు చేస్తానని లావణ్యత్రిపాఠి కండిషన్ పెట్టిందని ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
రామాయణం 3డీలో క్రేజీ ఆఫర్ను రాఖీ బాయ్ తిరస్కరించారు. అందుకు గల కారణాన్ని వివరించారు.
కళ్యాణ్ రామ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ బింబిసారతో సృష్టించిన సంచలనం తర్వాత డైరెక్టర్ మల్లిడి వశిష్ఠకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో చిరంజీవి- వశిష్ఠ కాంబోలో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా అరంగేట్రం చేసిన హీరోయిన్ కాజల్(Kajal). ఈ అమ్మడు చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఈ భామ సినిమాలకు గుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
సినీయర్ నటుడు కజాన్ ఖాన్(Kazan Khan) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణ వార్తను ప్రొడక్షన్ కంట్రోలర్, నిర్మాత NM బాదుషా ఈ మేరకు ధృవీకరించారు.
రవితేజ ప్రధాన పాత్రలో రానున్న తెలుగు చిత్రానికి ఈగల్ అనే టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నారు.