విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ కేసులో అతడిని ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
నటి జ్యోతిక తన భర్త సూర్య గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తమ ప్రేమ గురించి చెబుతూ.. ప్రేమలో పడటం ఈజీనే కానీ.. ఎదగడం నేర్చుకోవాలని అంటుంది.
యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
తమిళ స్టార్ హీరో సూర్య ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో సూర్యపై కెమెరా వచ్చి పడగా భుజానికి గాయమైంది.
టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన బబుల్గమ్ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు.
ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తోంది. ఈ రోజుల్లో ప్రేక్షకులను అలరించాలి అంటే, వారికి చేరువ అవ్వాలంటే కేవలం సినిమాలు మాత్రమే సరిపోదు. వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అలరించాలి. చాలామంది ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ జాబితాలోకి నాగచైతన్య కూడా చేరిపోయారు. ఆయన తొలిసారి ధూత అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ డిసెంబర్ 1, 2023న అమెజాన్ ప్ర...
తెలుగు హీరో విష్ణు మంచు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప(Kannappa)' ఫస్ట్లుక్(first look) పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే నేడు ఈ హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ క్రేజీ పోస్టర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
అక్కినేని నాగచైతన్య, యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం తండేల్. మత్స్యకారుడిగా నటిస్తున్న సినిమా నుంచి లేటెస్ట్గా ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు.
బాలకృష్ణపై తమిళ నటి విచిత్ర(Vichitra) కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో తెలుగు నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఆమెను విశ్వసిస్తే, ఒక వర్గం ప్రజలు ఆమెను విశ్వసించడం లేదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
షారుఖ్ ఖాన్ ఇటీవల తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో నటించారు. ఆర్యన్ తన తండ్రిని ఒక వాణిజ్య ప్రకటన కోసం దర్శకత్వం వహించాడు. ఈ ప్రకటన కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానాతో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ గౌతమ్ మీనన్, హీరో చియాన్ విక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో సినిమా ఫైనల్ కట్ చూసిన దర్శకుడు లింగుసామి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. దీంతో చియాన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఓ ప్లాట్ విక్రయం అంశంలో నటి స్వాతి దీక్షిత్, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే అది కాస్తా వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో ఆ ఇంటిని నటితోపాటు పలువురు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.