నటి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు పలువురు యూట్యుబర్లపై కూడా కేసు నమోదైంది. సాయిబాబ దేవుడు కాదు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రేపు ఉదయం 10 గంటకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.