నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, డైరెక్టర్ మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 DECలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.