పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, దేవదత్త నాగే హనుమాన్గా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణసురుడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా.. జూన్ 16 గ్రాండ్గా థియేటర్లోకి వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టి సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు 550 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించాయి. అందుకే థియేటర్స్కు ఆడియెన్స్ను రప్పించడానికి స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తున్న...
హీరోయిన్ వేదిక కుమార్(vedhika kumar) తన అద్భుతమైన నటనతోపాటు తన చిత్రాలతో కూడా అభిమానుల హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తున్నాయి. ఆ చిత్రాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం రండి.
ఈ రోజు జూన్ 22న తలపతి విజయ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్(thalapathy Vijay) అభిమానులతోపాటు పలువురు ప్రముఖలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
మాస్టర్ తర్వాత తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ల కాంబోలో వస్తున్న రెండో చిత్రం లియో. ఈ మూవీ ఫస్ట్ లుక్ చిత్రాన్ని విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహావీరుడు. ఈ మూవీలో డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) ఇటీవలే 'వ్యూహం' షూటింగ్ 30 శాతం పూర్తి చేశాడు. అయితే దానిపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)ని వర్మ ఈరోజు కలిశారు.
టాలీవుడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ బ్యాగ్రౌండ్ వాయిస్తో భాగ్ సాలే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జులై 7న ఈ మూవీ విడుదల కానుంది.
అసభ్యకర మేసేజులు చేస్తున్నాడని రాత్రికి రాత్రే సీరియల్ నటి రచిత మహాలక్ష్మి(Rachitha Mahalakshmi) తన భర్త దినేష్ కార్తీక్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నర్ అయిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut)పై సౌత్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే మన హీరోలను ఆన్స్క్రీన్పై ఎఫెక్టివ్గా చూపించలేకపోవడం వల్లే హిందీ దర్శకులతో కలిసి పని చేయకూడదని పలువురు అంటున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ, అతని లీల మూవీతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం 2020లో నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత DJ టిల్లు భారీ థియేట్రికల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా టిల్లూ స్క్వేర్తో రాబోతున్నాడు. కానీ ఇంకొన్ని సినిమాల విషయంలో టిల్లు రాంగ్ స్టెప్ వేశాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చం తెలుగు అమ్మయిలా కనిపించే అవికా గోర్ సోషల్ మీడియాలో ఫలు యాక్టివ్ అయ్యింది. ముంబయిలో జన్మించిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటుంన్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
గుంటూరు కారం మూవీపై ట్రోల్స్ ఆగడం లేదు. పూజా హెగ్డే ప్లేస్లో సంయుక్త మీనన్ని తీసుకున్నారనే రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.