తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ(TTD) ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Srivari laddu prasadam) ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించనుంది.
త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల (temple) అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)తెలిపారు. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు..
ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల(Tirumala). అటువంటి తిరుమల తిరుపతి(Tirupathi) నగరంలో ఉంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి(Tirupathi) నేడు పుట్టినరోజు(Birthday) జరుపుకుంటోంది. దాదాపు 9 శతాబ్దాల వయసున్న ఈ టెంపుల్ సిటీ(Temple city) తన బర్త్ డే సందర్భంగా వేడుకలు జరుపుకుంటోంది.
సింగర్ మంగ్లీ(Singer Mangli) మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలె మహాశివరాత్రి(Maha Shiva Ratri) సందర్భంగా ఆమె ఓ పాటను రిలీజ్(Song Release) చేసింది. ప్రస్తుతం ఆ పాటే వివాదానికి దారి తీసింది.
యాదగిరిగుట్టలో వేడుకగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(Yadagirigutta Brahmotsavams) ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ (Suryakumar) సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నరు. తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి (Mallikarjunaswamy) ఆలయ ఈవో ఎస్.లవన్న (e.o lavanna) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాదాభివందనం చేయడం విమర్శలకు దారితీసింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి (piddireddy)ఆలయం వద్దకు చేరుకున్నారు.
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శనివారం మహాశివరాత్రి(Maha Shivaratri), ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పులకించింది.
ఆవు పాలు (cow milk), స్వచ్ఛమైన నీటితో (water) శివలింగం అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట, వెంట్రుకలు శివుడిపై పడకూడదు. శివరాత్రి పర్వదినాన మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. నిష్టగా శివుని ఆరాధించే వారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ (Alampur ) బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha) దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి( Balabrahmeshwar) ప్రత్యేక పూజాలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకూంభంతో స్వాగతం పలికారు.
Bilva pathram:మహా శివరాత్రి.. (shivaratri) హిందువుల ముఖ్యమైన పండుగ. ఇంట్లో పూజ చేసే వారు గోగుపూలు, మారేడు, బిల్వ (bilva) దళాలను సమర్పిస్తారు. వీటిలో బిల్వ పత్రం శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ దళంలో మూడు ఆకులు ఉంటాయి. అవీ సత్త్వ, రజ, తమో గుణాలు.. ఇవీ శివుని మూడు నేత్రాలకు ప్రతీక.. త్రిశూలానికి సంకేతం.
Maha shivaratri:మహా శివరాత్రి.. (Maha shivaratri) హిందువులకు ప్రధాన పండుగ. ఈ రోజే శివుడు (lord shiva) లింగాకారంలో ఆవిర్భవించారు. శివుడు గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి (Maha shivaratri) అని కూడా చెబుతుంటారు. అందుకే భక్తులు ఉపవాసం ఉంటారు.. మరికొందరు జాగారం చేస్తారు.
మహాశివరాత్రి (Mahashivratri) సందర్బంగా భక్తులకు (TS RTC) టీఎస్ ఆర్టీసీ గూడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ (Kondagattu) కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా సీఎం బుధవారం కొండగట్టులో పర్యటించన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. సీ ఎం పర్యటన నేపధ్యంలో సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శ్రీశైలంలో రోజురోజుకూ భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. నేటి సాయంకాలం హంస వాహనం పై శ్రీశైల(Srisailam) ఆది దంపతులు ఊరేగనున్నారు.