తెలుగు నెలల్లో కొన్ని నెలలకు ప్రత్యేకత ఉంది. అందులో చాంద్రమానం ప్రకారంగా చూస్తే పడకొండవ మాసం అయిన మాఘమాసానికి అపార విశిష్టత ఉంది. చంద్రుడు మఖ నక్షత్రంలో ఏర్పడే మాసం కనుక దీనిని మాఘమాసం అన్నారు. అఘము అంటే పాపం అని అర్థం వస్తుంది. మాఘమాసం అంటే పాపాలను నశింపజేసేదిగా పురణాలను చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ నెల సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. హిందూ సంప్రదాయం ప్రకారంగా చూస...
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న నిర్వహించే పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ భక్తులు మల్లన్న పేరి...
తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ...
కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/CnoiirOB1vW/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌం...
ఈ రోజుల్లో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. వాస్తు శాస్త్రానికి అమితమైన శక్తి ఉంది. మన ఇంట్లో చేసేటటువంటి అన్ని పనులకు, మంచి చెడులకు వాస్తు శాస్త్రం ఎంతో ముఖ్యమైనది. ఇంటి నిర్మాణం నుంచి మన ఇంట్లో మనం అమర్చే వస్తువుల వరకూ అంతా కూడా వాస్తు శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏ దిశలో కూర్చోవాలి, ఏ దిక్కున కూర్చోని తినాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. కొంత మంది […]
కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి రూ.330 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. జనవరి 20వ తేదితో వార్షిక తీర్థయాత్ర ముగియనుండటం వల్ల ట్రావెన్ కోర్ దేవస్వ...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. తాజాగా నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సర్వ దర్శనం క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి 21 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించ...
అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాద...
తిరుమల హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కొత్త సంవత్సరంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్లు హుండీలో చేరడం గమనార్హం. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఇక సోమవారం 69వేల 414మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 18,612మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చె...
తిరుమల వెంటకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ… తిరుమల దర్శనానికి వెళ్లాలి అనుకుంటే అక్కడ తిప్పలు పడాల్సిందే. గంటలకొద్దీ క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలా దర్శనం చేసుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ లు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిర...