ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 'బ్లాక్స్టోన్' సిప్లాలో ప్రమోటర్ కి చెందిన 33.47 శాతం వాటాను కొనుగోలు చేయడానికి వచ్చే వారంలోగా నాన్-బైండింగ్ బిడ్ వేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
కొందరు పాలు అమ్మేందుకు ఆవుల పెంపకం చేస్తుంటే, కొందరు గేదెల వ్యాపారం చేస్తుంటారు. దేశంలో పాలు, దాని ఉత్పత్తులను విక్రయించడం ద్వారా చాలా మంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఆవు పేడను అమ్మి ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు. అతని గురించి తెలుసుకుందాం..
మీకు ఐటీ రిఫండ్ వచ్చిందంటూ మెసేజ్ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్ పంపుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
మార్కెట్లోకి 10 వేల రూపాయలకే సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. Redmi 12..5G మోడల్ ఈ మేరకు పలు ప్రత్యేక ఫీచర్లతో లభ్యమవుతుంది. పలు వేరియెంట్లలో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో రాబోవు రోజుల్లో పలు విభాగాల్లో ఉద్యోగాలకు ముప్పువాటిల్లనుండగా, అందులో మహిళా ఉద్యోగులకే ఎక్కవ నష్టం కలుగుతుందని అమెరికాలోని ఓ రిసేర్చ్ నివేదిక తేల్చింది.
కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నారు.
ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
సామ్ సాంగ్ కంపెనీ ఇండియాలో అదిరిపోయే ఫీచర్లతో అల్ట్రా ప్రీమియం మైక్రో LED టెలివిజన్ను రిలీజ్ చేసింది. అయితే దీని రేటు కోటిరూపాయలకు పైగా ఉంది. అంతేకాదండోయ్ ఫీచర్లు కూడా సూపర్ గా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.