మోసపూరితమైన స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ ఓ అద్భుతమైన అవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏఐ టెక్నాలజీ సాయంతో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.
ఆగస్టులో ఏదైనా అత్యవసర పని కోసం బ్యాంకుకు వెళ్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే ఈ నెలలో 14 రోజులు ఉద్యోగులకు సెలవులున్నాయి. వారి సెలవులను చూసుకుని వెళ్లండి. బ్యాంకు హాలిడే రోజున వెళ్లకుండి సుమా.
ఈ రోజు రాత్రి నుంచి ట్విట్టర్ లోగో మారిపోనుంది. ఇప్పటి వరకూ ఉన్న బర్డ్ లోగోకు బదులకుగా ఇకపై ఎక్స్ లోగో ప్రత్యక్షం కానుంది. దీనిపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు.
ఎలాన్ మస్క్కు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఒక్కరోజే ఆయన కంపెనీ టెస్లా భారీగా నష్టపోయింది. అయినప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలోనే కొనసాగతుండటం విశేషం.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం(జులై 21) భారీ నష్టాలతో దిగువకు దూసుకెళ్తున్నాయి. ఒకానొకదశలో సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా కోల్పోయింది. దీంతోపాటు నిఫ్టీ కూడా 200 పాయింట్లు నష్టపోయింది.
వ్యాపార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్స్, మూవీ స్టార్స్ వెనుకాల రోహిత్ శర్మ సతీమణి తమ్ముడు ఉన్నారు. ఆయన ముంబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తల్లో ఒకరు.
దేశంలో వచ్చే నాలుగేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుంతుందని PwC గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ & మీడియా ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఏకంగా 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
బంగారం(gold) కొనాలని చూసే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా 60 వేల రూపాయలను దాటేసింది. మరోవైపు వెండీ రేట్లు కూడా పెరిగాయి.