బల్వంత్ ఈ ఉత్పత్తిని మొదటిసారిగా 1959లో మార్కెట్ చేశాడు. అతను జైన కుటుంబంలో జన్మించాడు. అతను ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత ముంబైలోని డైయింగ్ , ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. లా చదువుతున్నప్పుడే పెళ్లయి, చదువు పూర్తయ్యాక ప్యూన్గా పనిచేయడం ప్రారంభించాడు.
భారత దేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవుదినం రోజున దేశంలోని స్టాక్ మార్కెట్లు కూడా క్లోజ్ చేస్తారు.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో వినియోగదారులకు షేర్ ఇచ్చేందుకు కంపెనీ 'యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్లాన్'ను రూపొందించింది. అయితే ఇప్పుడు ఈ విధంగా వచ్చే ఆదాయంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వారం నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ఢిల్లీలో కేవలం ఒక రోజు(శనివారం)లో 36.5 టన్నుల టమాటాలను విక్రయించింది. NCCF మొత్తం వారాంతంలో 60 టన్నుల టమాటాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో నేపాల్ నుంచి 10 టన్నుల టమాటాలు తెప్పించారు.
ఈ సంవత్సరం పండుగ సీజన్లో 10 లక్షల యూనిట్లకు పైగా దేశీయ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. ముఖ్యంగా యుటిలిటీ వాహనాలకు డిమాండ్ చాలా ఉంది. పండుగ సీజన్ 68 రోజుల్లో వస్తుంది. ఇది ఆగస్టు 17 నుండి నవంబర్ 14 వరకు ఉంటుంది.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని పోర్ట్ బిజినెస్ ఆర్మ్(adani ports) అదానీ పోర్ట్స్ SEZ లిమిటెడ్ ఆడిట్ విభాగం నుంచి వైదొలుగుతున్నట్లు డెలాయిట్(Deloitte) సంస్థ నిన్న(ఆగస్టు 12న) ప్రకటించింది. ఈ నేపథ్యంలో MSKA & Associates సంస్థ కొత్త ఆడిటర్గా ఎంపికైంది. అయితే డెలాయిట్ ఎందుకు తప్పుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కోసం కాస్లీ గిఫ్ట్ ఇచ్చాడు. అది కూడా ఫ్లోరిడా(florida)లోని ప్రత్యేకమైన "బిలియనీర్ బంకర్" ఎన్క్లేవ్లో 68 మిలియన్ డాలర్ల(రూ.560 కోట్ల) భవనాన్ని కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంధుడైనా సరే ఆత్మవిశ్వాసంతో ఓ క్యాండిల్ కంపెనీని స్థాపించి 3500 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి గురించి పోస్ట్ షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇప్పటి వరకు చూసిన అత్యంత స్ఫూర్తినీయ సందేశం ఇదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
సంజీవ్ కపూర్ తనకు ఇష్టమైన వంటలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ చెఫ్గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం ఆయన ఆదాయం రూ.750 కోట్లు. భారతదేశంలో ఆయన టాప్ చెఫ్గా కొనసాగుతున్నాడు.
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ అయిన ట్విట్టర్ యాడ్స్ రాబడి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంతో ట్విట్టర్ యూజర్లు నగదును సంపాదించుకునే అవకాశాన్ని ఎలాన్ మస్క్ కల్పించారు.
పేద, అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనం పొందుతారు.
బహిరంగ మార్కెట్లో అదనంగా 5 మిలియన్ టన్నుల గోధుమలు, 2.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఓపెన్ సేల్ స్కీమ్ బియ్యం రిజర్వ్ ధరను క్వింటాల్కు రూ.200 తగ్గించి రూ.2,900గా నిర్ణయించింది.
16 ఫిబ్రవరి 2021 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలపై ఫాస్ట్ట్యాగ్ని తప్పనిసరి చేసిన తర్వాత చాలా ప్రయోజనం కలిగిందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభకు తెలిపారు.
ప్రభుత్వం దీని కింద వరి కాకుండా ఇతర పంటలను పండించడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనికి బదులుగా ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పథకాన్ని హర్యానా ప్రభుత్వం నిర్వహిస్తోంది. తద్వారా నీటి మట్టాన్ని సంరక్షిస్తోంది.