అంతర్జాతీయ టాప్ 10 కుబేరుల్లో (World’s Top 10 Billionaires list) మన దేశం నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి (Reliance Mukesh Ambani) మాత్రమే చోటు దక్కింది. హూరన్ గ్లోబర్ రిచ్ లిస్ట్ (2023 M3M Hurun Global Rich List) లో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి (Adani Gautam Adani) చోటు దక్కలేదు.
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది.
బ్రిటన్ దేశంలో ద్రవ్యోల్బణం(uk inflation) ఫిబ్రవరిలో నాలుగు నెలల్లో మొదటిసారిగా 10.4 శాతానికి(10.4%) చేరుకుంది. ఈ క్రమంలో గురువారం వడ్డీ రేట్లను పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(bank of england)పై ఒత్తిడి పెరగనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక ఇంధన ధరలు, నిత్యవసరాల రేట్లు పెంపు సహా పలు అంశాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది.
iQoo Z7 5G:భారత మార్కెట్లో ఐక్యూ జెడ్ సిరీస్ (iQoo Z) నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. జెడ్ 7 5జీ మొబైల్ రాగా.. ఈ రోజు నుంచి అమెజాన్ (Amazon), ఐక్యూ ఈ స్టోర్స్లో (iqoo e stores) విక్రయాలు జరగనున్నాయి. రూ.20 వేల లోపు ఉన్న మొబైల్ ధర.. యువతకు నచ్చేలా డిజైన్ చేశారు.
Honor 70 Lite 5G:హానర్ తన కొత్త 5జీ (Honor 70 Lite 5G) మొబైల్ను (mobile) ఆవిష్కరించింది. ఇటీవల స్పెయిన్ బార్సిలొనాలో జరిగిన మొబైల్ కాంగ్రెస్ వరల్డ్లో (mwc) హానర్ 70 లైట్ 5జీ మొబైల్ (Honor 70 Lite 5G) లాంచ్ చేస్తామని ప్రకటించింది. మిడ్ సెగ్మెంట్లో హానర్ 70 లైట్ 5జీ మొబైల్ తీసుకొచ్చింది.
బంగారం(Gold) కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ వార్తే. బంగారం ధర(Gold Rate) రికార్డు స్థాయిలో రూ.60 వేల మార్కును దాటడంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం(Gold) ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నోకియా కంపెనీ ఇండియా(indian market)లో "మ్యాజిక్ బాక్స్"గా పిలువబడే సరికొత్త Nokia C99 స్మార్ట్ఫోన్తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, క్వాల్కామ్ హై-ఎండ్ SoC, స్నాప్డ్రాగన్ 8 Gen 2 వంటి ఫీచర్లు దీనికి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలిసింది.
ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్(question papers print) చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి(student) తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో జోక్ కానీ ప్రస్తుతం వాస్తవమని గవర్నర్ వెల్లడించారు.
బెంగళూరుకు(bangalore) చెందిన వేక్ఫిట్ సొల్యూషన్స్(Wakefit Solutions) సంస్థ మార్చి 17న స్లీప్ హాలిడే తీసుకోవాలని ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. D2C హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ అయిన Wakefit సొల్యూషన్స్ తన లింక్డ్ఇన్లో ఉద్యోగులందరికీ పంపించిన ఇమెయిల్ స్క్రీన్షాట్ అప్లోడ్ చేసి ప్రకటించింది. ఇది చూసిన ఉద్యోగులు(employees) సంతోషం వ్యక్తం చేశారు.
Motorola Razr+ flip:మోటోరోలా రేజర్ 2022కు అడ్వాన్స్డ్గా మోటోరాలా రేజర్ ప్లస్ ఫ్లిప్ మోడల్ (Motorola Razr+ flip) తీసుకొచ్చింది. దీనిని ‘మై స్మార్ట్ ప్రైస్’ (my smart price) రివీల్ చేసింది. కంపెనీ మాత్రం అధికార ప్రకటన చేయలేదు. సో.. మోటోరోలా ఫ్లిప్ మోడల్, పేరు ఆన్లైన్లో లీకయ్యాయి.
OnePlus Ace 2V:మిడ్ సెగ్మెంట్పై వన్ ప్లస్ (OnePlus) కంపెనీ దృష్టిసారించింది. రూ.30 వేల లోపు మొబైల్స్ సేల్స్ ఎక్కువ ఉంటున్నందన.. ఆ ధరలో కొత్త ఫీచర్లతో (Features) తీసుకొస్తోంది. తాజాగా వన్ ప్లస్ ఏస్ 2వీకి (OnePlus Ace 2V) సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి.
దేశీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా (TCS CEO Rajesh Gopinathan quits) చేశారు. 2017 ఫిబ్రవరి నుండి ఆయన సీఈవోగా (CEO) ఉన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) సరికొత్త ఘనతను సాధించారు. 2023 సంవత్సరానికి గాను 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' 2023(Governor of the Year 2023) బిరుదును దక్కించుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్, అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్ CBJ ఈ మేరకు అవార్దును ప్రదానం చేసింది.
Jio new postpaid family plans:భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది జియో (Jio). పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు.