హైదరాబాద్ శామీర్ పేటలో కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపిన ఏపీకి చెందిన మనోజ్ నాయుడు. పెల్లెట్స్ నుంచి స్వల్ప గాయాలతో సిద్ధార్థ్ దాస్ తప్పించుకున్నారు. అయితే సిద్ధార్థ్ భార్య శ్వేత సెలబ్రిటీ క్లబ్ లో మనోజ్ తో గత మూడేళ్లుగా సహజీవనం చేస్తుంది. 2019లో సిద్ధార్థ్ దాస్ తో విడిపోయిన శ్వేత మనోజ్ తో ఉంటుంది. ఆ క్రమంలో సిద్ధార్థ్ కుమార్తె, అబ్బాయి ఆమెతోనే ఉంటున్నారు. అయితే ఆ చిన్...
కోనసీమ జిల్లాలోని ఓ ఆక్వా చెరువు వద్ద బోరులోంచి గ్యాస్, అగ్నికీలలు ఎగసిపడటం స్థానికంగా కలకలం రేపింది.
తక్కువ జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాని లేఖ రాసి మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్యహత్య చేసుకుంది. మరోవైపు తెలంగాణలో అనేక మంది పంచాయితీ ఉద్యోగులు జీతాలు సరిగా ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(modi) ఫ్రాన్స్ పర్యటనలో తెలంగాణ ప్రాధాన్యత కూడా ఉంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron) భార్య బ్రిగిట్టే మాక్రాన్కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా ఇచ్చారు. మోదీ మాక్రాన్కు సితార్కు సంబంధించిన స్వచ్ఛమైన చందనం ప్రతిరూపాన్ని అందించగా, ప్రథమ మహిళ పోచంపల్లి ఇకత్ చీరను పొందారు.
ఢిల్లీ నగరాన్ని ముంచెత్తిన వరదలు శనివారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో రెండు రోజులు ఢిల్లీకి వర్ష సూచనలు. ఎల్లో అలెర్డ్ ప్రకటించిన ఐఏండీ.
ఏడాది తర్వాత మళ్లీ అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ సేల్స్ (జులై 15, 16న) వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా డిస్కౌంట్లు, అద్భుతమైన డీల్స్, అదనపు ఆఫర్లు మళ్లీ తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2023(Asian Athletics 2023)లో నిన్న ఇండియా తరఫున మరో ఇద్దరు తజిందర్పాల్ సింగ్, పరుల్ చౌదరి బంగారు పతకాలు గెలుచుకున్నారు. దీంతో ఇండియాకు వచ్చిన పతకాలు 9కి చేరాయి.
గుడి నుంచి తెచ్చిన ప్రసాదము అందరికీ పంచితే మంచిదేనా అనే విషయాలపై ప్రముఖ అధ్యాత్మికవేత్త రమాదేవి హిట్ టీవీతో వివరించారు.
ఈరోజు(july 15th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
తెలంగాణలో 31 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పలువురికి పోస్టింగులు ఇచ్చింది.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఆగస్టు 14వ తేదిన ఈ కేసు విచారణను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఎనిమిదవ నిందితుడిగా చేర్చుతూ కోర్టు పేర్కొంది.
వైద్య రంగంలో అద్భుతం జరిగింది. తెగిన తలను తిరిగి వైద్యులు అతికించారు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని ఆపరేషన్ చేసి ఓ బాలుడి ప్రాణాలను కాపాడారు.
వరుస రైలు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనను గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు ఇంజిన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
ప్రతి సినిమా ఇండస్ట్రీలో సమ్మెలు కామన్. ఆ మధ్య టాలీవుడ్లో చేసిన సమ్మె కారణంగా.. సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. అయితే టాలీవుడ్ పరిధి తక్కువ కాబట్టి.. నష్టాలు తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు భారీ నష్టం తప్పదంటున్నారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత హాలీవుడ్లో సమ్మెకు దిగాయి అక్కడి రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్.
చంద్రయాన్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.