ఇటీవల కాలంలో సామాన్యులకు ఉపశమనం లభించింది. జనవరిలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన 'చలో ఢిల్లీ' పాదయాత్రను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రుల బృందం సోమవారం సాయంత్రం రైతు నేతలతో చర్చలు ప్రారంభించింది.
భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును చాలా ప్రమోట్ చేస్తోంది. ఈ రైలు అధిక వేగం, అద్భుతమైన సౌకర్యాలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా ఇష్టపడుతున్నాయి.
కర్నాటకలోని కొప్పల్లో సభ్య సమాజం సిగ్గుపడే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ జిల్లాలోని గంగావతి ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి.. ఆమె భర్తను చచ్చేట్లు కొట్టారు.
ఢిల్లీతో పాటు దేశంలోని వ్యాపార వర్గాలు పెళ్లిళ్ల సీజన్పై ఉత్సాహంగా ఉన్నాయి. వాస్తవానికి జనవరి 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఈ సీజన్లో దేశంలో 45 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
ఇండోనేషియాలో ఎన్నికల సందర్భంగా ఓ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సిగరెట్లకు, కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది. ఫిబ్రవరి 14న దేశంలో ఓటింగ్ జరగనుంది.