ప్రస్తుతం ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. అందుకే సిక్కింలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్ అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది.
ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం (మే 19) ప్రయాగ్రాజ్లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు.
మధ్యప్రదేశ్లోని ఫతేపూర్, శివపురిలో గ్యాస్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా అగ్నిమాపక సిబ్బందితో పాటు అంబులెన్స్లను సంఘటనా స్థలంలో మోహరించారు.
పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), డిస్ట్రిబ్యూటర్ కన్హాజీ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, ఒక వ్యాపారవేత్తకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పిథోరఘర్ సంజయ్ సింగ్ కోర్టు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష