త్వరలో ప్రజలకు చిప్తో కూడిన అధునాతన ఈ-పాస్పోర్ట్ అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా పథకం కింద వ్యక్తుల పాస్పోర్ట్లను అప్గ్రేడ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు ప్రజలు 2 నెలల్లో ఇ-పా
అమెరికాలో ఒకే భారతీయ కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మృతి చెందిన ఎన్నారై కుటుంబంలో 6 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు దీనిని ఆత్మహత్యల కేసుగా గుర్తించారు.
Agriculture Success Story: ఉద్యోగం నుంచి రిటైరయ్యాక విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు చాలామంది. వచ్చే పింఛను డబ్బులతో జీవితాన్ని హాయిగా సరదాగా గడపాలని వారు ఆలోచిస్తుంటారు. అయితే బీహార్లో ఓ ఆర్మీ జవాను రిటైర్మెంట్ తర్వాత అద్భుతం చేశాడు. గ్రామానికి వచ్చి కూరగ
ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. తాజా దాడిలో రష్యా ఉక్రెయిన్లోని చెర్నిహివ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు.. 37 మంది గాయపడ్డారు.
ఒక వ్యక్తి ఎత్తైన కొండల మధ్యలో తాడు కట్టి ఫుట్బాల్ ఆడుతున్నాడు. అది చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఎత్తైన కొండ ఎక్కి అక్కడి నుంచి కిందకి చూస్తే కళ్లు తిరగడం ఖాయం.
బెంగళూరు మెట్రోలో ఓ అమ్మాయి విన్యాసాలు చేస్తూ కనిపించింది. వీడియోలో మెట్రో కోచ్లో రద్దీగా ఉంది. ఇంటీరియర్ మధ్య ఒక అమ్మాయి విన్యాసాలు చేస్తూ కనిపించింది.
రకాన్ని బట్టి ద్రాక్ష ధర కిలోకు రూ.50 నుంచి రూ.120 వరకు ఉంటుంది. కానీ, ఆ ఎర్ర ద్రాక్ష గుత్తి ధర 11 వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో అక్షరాల 7.5 లక్షల రూపాయలు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు వేడుక ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జరగనుంది. అయితే రతన్ టాటా ఈ రోజు అంటే శనివారం తన నివాసంలో అవార్డుతో సత్కరించారు. ఈ సన్మానం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ
బైజూస్లో మెంటరింగ్ (టీచింగ్ స్టాఫ్), ప్రొడక్ట్ ఎక్స్పర్ట్ విభాగంలో ఈ రిట్రెంచ్మెంట్ జరిగింది. కంపెనీ ఈ ఉద్యోగులను జూలైలో పనితీరు సమీక్షలో ఉంచింది. దీని తరువాత ఆగస్టు 17 న ఈ ఉద్యోగులందరినీ రాజీనామాలు సమర్పించాలని కంపెనీ కోరింది.