WG: భీమవరం పట్టణంలోని 33వ వార్డులో కొలువైన శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి చీరల వేలంపాట ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు పరమేశ్వర మాట్లాడుతూ.. నూకాలమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలంపాట జరుగుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు వేలంపాటలో పాల్గొనవచ్చు అన్నారు.