సుదీర్ఘ సమయం పాటు విచారణ చేసే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ.. గతంలో చేసిన విచారణ అంశాలను సీబీఐ బేరీజు వేసుకోనుంది. అనంతరం అవసరమైతే మరోసారి అవినాశ్ రెడ్డిని హాజరు కావాలని నోటీసులు అందించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభ ఈరోజు మచిలీపట్నం శివారులో భారీ ఎత్తున జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాధినేత పవన్ మధ్యాహ్నం విజయవాడ నుండి తన వారాహి వాహనం తో బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు.
ఏపీ, తెలంగాణలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్(Polling) జరిగింది. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానలకు, 4 స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) నిర్వహించారు.
Perni Fires On Pawan : జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఏపీ(AP)లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ(TDP) నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చర్చలు జరిపారు. పోలింగ్ లో అక్రమాలు, వైసీపీ(YCP) దౌర్జన్యాలు, అక్రమ అరెస్టుల గురించి చంద్రబాబుకు పార్టీ...
ఇండియా(India)లో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల(Scams) కంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో జరిగింది పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేసి కేసీఆర్(KCR) అవినీతి బయటపెడతానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమీషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల(YS ...
Minister Daishetty Raja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అధ్యక్షతన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగబోతోంది. ఈ సభ నేపథ్యంలో పవన్ నాలుగు రోజుల ముందే... విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో... పవన్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు.
రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని(YSRCP) గద్దె దించడమే లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత మనోహర్(Nadendla Manohar) తెలిపారు...
ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)...
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ (Margadarsi ciṭ phaṇḍs) అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇండివిడ్యువల్ (Individual) గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్ సమర్పించలేదు. బ్యాలెన్స్షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి ఇవ్వలేదు. తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలూ బేఖాతరు చేసింది. దీంతో గడచిన మూడు నెలలుగా 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను అధికారులు నిలిపేశారు.