Minister Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ విజయం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామని అమర్నాధ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించాయని, మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89 శాతం పెట్టుబడులను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకి ఉన్న ట్రాక్ రికార...
వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) ఇప్పటి వరకు గెలవని చోట పోటీ చేసి, గెలిచే సత్తా ముఖ్యమంత్రికి (Chief Minister of Andhra Pradesh) ఉందా? అని తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సోమవారం సవాల్ విసిరారు.
ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు ముగుస్తుండడంతో కుటుంబసమేతంగా మల్లికార్జునుడి దర్శనానికి రానున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పాలక మండలి ఆదేశాలు ఇచ్చింది.
Speaker : తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ కోలగట్ల వీరభద్ర స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తొందరలోనే ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెట్స్ తీవ్ర దుమారం రేపాయి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రోడ్ డెవలప్ మెంట్ కోసం కేవలం ఇప్పటం మాత్రమే కనిపిస్తోందని, ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆదివారం పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన లోకేశ్ కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(Jagan) విశాఖలో పెట్టింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శలు గుప్పించారు. యువ...
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.
తిరుమల(Tirumala)లో వేడుకగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Salakatla Teppotsavam) జరుగుతున్నాయి. శనివారం ఈ తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా, కనుల పండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి(Rukmini Sri Krishna Swamy) తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ తెప్పోత్సవాల(Teppotsavam) సందర్భంగా తిరుమల(Tirumala)కు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం క్...
ఏపీ సర్కార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) టీటీడీ(TTD)కి షాక్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావును వరించిన టీటీడీ(TTD) సలహాదారు పదవిని ఆయన తిరస్కరించాడు. టీటీడీ(TTD) ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) నగదు (cash)ప్రవాహం కనిపిస్తోంది. పంపిణీకి సిద్ధం చేస్తున్న 26లక్షల 89వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. (MVP) పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలో లవకుశ అపార్టుమెంట్ లో పట్టుకున్నారు. చోడవరం (మం) బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో (Ippaṭan) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటం రామాలయం గర్భ గుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు జనసేన నేతలు. రామాలయం గర్భగుడిలోకి వెళ్లి తాళాలేసుకున్న జనసేన (Janasena) నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లిని బయటకు తెచ్చేందుకు పోలీసులు (Police) నానా తంటాలు పడ్డారు.