చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న. తాత ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది.
మన కులం వాడైనా వంద మంది మంచి లక్షణాలు ఉంటేనే మన కూతురిని ఇస్తాం. మోసగాడు, చెడ్డవాడైనా పర్లేదు.. మన కులం వాడినే సీఎం చేద్దామనుకోవడం నా కులం వాళ్లకు తగునా? ఇదేమీ మానవత్వం? అని ప్రశ్నించారు.
ప్రతి మంచి పనికి కూడా మాకు ఎంత ఇస్తారనే గుణం ప్రతిపక్షాలది. టీడీపీ (TDP) హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు.
సీఎం జగన్ (YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వచ్చిన మంత్రితో రైతులు తమ గోడు వినిపించుకున్నారు. రైతులు (Farmers) పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శించడంతో కారుమూరి సహించకుకోలేకపోయాడు. ఆ సమయంలో ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో’ అని దుర్భాషలాడాడు.
ఇంఫాల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం ఈ విమానంలో 161 మంది విద్యార్థులను అధికారులు తీసుకొచ్చారు మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రానికి తరలింపు ఇంఫాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తొలి విమానం ఈ నేపథ్యంలో విద్యార్థులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు 15 బస్సులు ఏర్పాటు..వీటిలో ఏపీకి 7, తెలంగాణకు 8 బస్సులు
సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు(naga babu konidela) ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
రులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని, సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు. దేశ ప్రజలకు సీతారామారాజు సంకల్పం...
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.