• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Taraka Ratna: పొలిటికల్ ఎంట్రీతో.. భర్త కలను నెరవేర్చనున్న తారకరత్న భార్య

చిన్న వయసులోనే గుండెపోటుతో అకస్మాత్తుగా తనువు చాలించారు తారకరత్న. తాత ఆశయాలకు అనుగుణంగా రాజకీయ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకునే లోపే విధి తనతో ఆడుకుంది.

May 9, 2023 / 05:19 PM IST

రవిప్రకాశ్‌కు షాకిచ్చిన ‘రిపబ్లిక్’..’R TV’పై రూ.100 కోట్ల దావా

ఆర్టీవీపై రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రూ.100 కోట్ల దావా వేస్తూ కోర్టును ఆశ్రయించింది.

May 9, 2023 / 03:59 PM IST

Posani Krishna Murali: మన కులపోడైనా..మోసగాడిని సీఎం చేయొద్దు

మన కులం వాడైనా వంద మంది మంచి లక్షణాలు ఉంటేనే మన కూతురిని ఇస్తాం. మోసగాడు, చెడ్డవాడైనా పర్లేదు.. మన కులం వాడినే సీఎం చేద్దామనుకోవడం నా కులం వాళ్లకు తగునా? ఇదేమీ మానవత్వం? అని ప్రశ్నించారు.

May 9, 2023 / 12:41 PM IST

Live: జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన AP సీఎం జగన్

May 9, 2023 / 12:08 PM IST

AP: జగనన్నకు చెబుదాం ప్రారంభం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: సీఎం జగన్

ప్రతి మంచి పనికి కూడా మాకు ఎంత ఇస్తారనే గుణం ప్రతిపక్షాలది. టీడీపీ (TDP) హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు.

May 9, 2023 / 11:59 AM IST

Karumuri నిన్న ఎర్రిపప్ప.. నేడు నోర్మూసుకో.. రెచ్చిపోతున్న ఏపీ మంత్రి కారుమూరి

సీఎం జగన్ (YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వచ్చిన మంత్రితో రైతులు తమ గోడు వినిపించుకున్నారు. రైతులు (Farmers) పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శించడంతో కారుమూరి సహించకుకోలేకపోయాడు. ఆ సమయంలో ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో’ అని దుర్భాషలాడాడు.

May 9, 2023 / 08:08 AM IST

Breaking: ఇంఫాల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు

ఇంఫాల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం ఈ విమానంలో 161 మంది విద్యార్థులను అధికారులు తీసుకొచ్చారు మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రానికి తరలింపు ఇంఫాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తొలి విమానం ఈ నేపథ్యంలో విద్యార్థులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు 15 బస్సులు ఏర్పాటు..వీటిలో ఏపీకి 7, తెలంగాణకు 8 బస్సులు

May 8, 2023 / 01:57 PM IST

MLA Katasani: లోకేష్ కి ఎమ్మెల్యే కాటసాని సవాల్.. !

ఏపీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి(Katasani ram bhupal reddy)..టీడీపీ నేత నారా లోకేష్(nara lokesh)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని కోరారు.

May 8, 2023 / 01:10 PM IST

Tirumalaలో భద్రతా వైఫల్యం.. ఫోన్ తో ఆనంద నిలయం వీడియో తీసిన భక్తుడు

సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.

May 8, 2023 / 12:30 PM IST

LIVE : కర్నూల్లో నారా లోకేష్ పాదయాత్ర..!

ఏపీలోని కర్నూల్లో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లైవ్ కోసం ఇక్కడ వీక్షించండి.

May 8, 2023 / 12:36 PM IST

Naga babu: పవన్ తో రాష్ట్రం స్వర్ణయుగమౌతుంది

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు(naga babu konidela) ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

May 8, 2023 / 10:52 AM IST

Botsa satyanarayana: విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన వద్దు..ప్రతి విద్యార్థిని తీసుకొస్తాం

మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.

May 7, 2023 / 07:10 PM IST

Alluri Seetarama Rajuకు భారతరత్న ఇవ్వాలి.. పవన్ కల్యాణ్ డిమాండ్

రులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని, సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు. దేశ ప్రజలకు సీతారామారాజు సంకల్పం...

May 7, 2023 / 01:56 PM IST

AP Earthquake: ఏపీలో భూకంపం..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆదివారం భూకంపం సంభవించింది.

May 7, 2023 / 01:07 PM IST

Manipurలో అంతా జరుగుతుంటే సీఎం జగన్ కు సోయి లేదు.. అచ్చెన్నాయుడు ఆగ్రహం

ప్రతిపక్షాలపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడడంపై లేదా?’ అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు.

May 7, 2023 / 01:34 PM IST