ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ వల్ల పాఠశాలలో చదువుతున్న 130 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థఆనికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో బ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ సాయంత్రం డిల్లీకి బయలుదేరగా.. ఆయన ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యతో తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. అత్యవసరంగా గన్నవరంలో లాండింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడితే ఏం చేస్తున్నారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు. జీఏడీ, సీఎంవో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విమానంలో సాంక...
తిరుమల తిరుపతి దేవస్థానంలో నయా దందా బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే రూ.300 చెల్లించాలి. దాన్ని సుపథం ఎంట్రీ అంటారు. దాని కోసం ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. రూ.300 విలువైన టికెట్లను అక్రమంగా ఎక్కువ ధరకు అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అందులో టీటీడీ ఉద...
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే సీఎం జగన్ ఉండిపోయారు. రేపు గ్లోబర్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సీఎం పాల్గొనాల్సి ఉంది. అందుకే మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ ...
ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం...
ఈనెల 27 న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఆరోజు కుప్పంలో చికిత్స చేసి రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అక్కడికి వెళ్లాక ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. తారకరత్నను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు. నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా వెళ్లారు. తారకరత్న...
ప్రతిపక్షాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శల దాడి పెంచాడు. తన పాలన వైఫల్యాలపై మూకుమ్మడిగా దాడి చేస్తుండడంతో జగన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పొత్తులు లేవని.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని.. తాను సింహంలా ఒక్కడినే వస్తానని చెప్పారు. తనకు భయం లేదని.. ప్రజలను, దేవుడిని నమ్ముకున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహిం...
ఉత్తరాంధ్రుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర కులాలను బీసీలుగా గుర్తించేందుకు అవసరమైతే సీఎం కేసీఆర్ ను కోరుతానని ప్రకటించారు. కళింగ సామాజిక వర్గం మొత్తం తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో సోమవారం నిర్వహించిన కళింగ ఆత్మీయ వేదికకు స్పీకర్ తమ్మినేని...
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కు ప్రజలు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. కుప్పం నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ యాత్రకి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం ప్రతినిధుల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఇచ్చే రూ.10పై జగన్ బొమ్మ ఉంటుందని, తీసుకునే రూ.100 ఉండదని చెప్పారు. జనం నుంచి రూ. 100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, ఇంటి ...
నందమూరి తారకరత్న శరీరం చికిత్సకు సహకరిస్తోందని బెంగళూర్ నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు. ఈ రోజు ఎంఆర్ఐ స్కాన్ తీస్తామని తెలిపారు. స్కాన్ రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందజేస్తామని చెబుతున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనకు కుప్పం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో బెంగళూర్ నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ...
అవినీతి అనేది కొత్తేమీ కాదని.. తామేమి సత్యవంతులం కాదని ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నోరు జారాడు. గత ప్రభుత్వం అధికంగా అవినీతి జరిగింది.. మా ప్రభుత్వం కొంత జరుగుతోంది అని తెలిపాడు. ఇది మరింత తగ్గించేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంటే వైఎస్ జగన్ పాలనలో అవినీతి జరుగుతుందని పరోక్షంగా ఆ ఎమ్మెల్యే అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఇలా తమ పాలన లోపాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు చెబ...
ఐ-టీడీపీ నిర్వాహకుడు చింతకాయల విజయ్ సోమవారం మంగళగిరి ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ సతీమణి భారతీ లక్ష్యంగా విజయ్ గత ఏడాది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భారతి పే’ అని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఐ- టీడీపీ ద్వారా పోస్ట్ సర్క్యులేట్ చేశారని సీఐడీ పోలీసులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీన కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో గల విజయ్ ఇంటికెళ్లి 41 సీఆర్పీసీ [&hell...
విశాఖ శ్రీ శారదాపీఠంని మంత్రి రోజా సందర్శించారు. అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రంలో భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం పర్యాటక శాఖ తీసుకుంటున్న చర్యలు స్వామివారికి మంత్రి వివరించారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్నటువంటి చర్యలు తన దృ...
భారతీయుడు-2 చిత్రీకరణ కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లాకు వచ్చాడు. చిత్రీకరణ కోసం ఆరు రోజుల పాటు కడపలో ఉండనున్నాడు. అయితే షూటింగ్ కోసం వచ్చిన కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రజలు భారీగా తరలిరావడంతో కమల్ హాసన్ బయటకు వచ్చి పలకరించారు. అందరికీ నమస్కారం అంటూ చేతులు ఊపారు. దీనివలన షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడింది. అయినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్...
పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్ చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని సోమవారం విడుదల చేయనున్నారు. 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేయనున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హు...