• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Rajahmundry : లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తారేమో.. బ్రాహ్మిణి షాకింగ్ కామెంట్స్

కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్టు చేశారని నారా బ్రాహ్మిణి అన్నారు

September 16, 2023 / 07:58 PM IST

Jagan చంచల్ గూడలో ములాఖత్ మరిచావా..? నారా లోకేశ్ నిప్పులు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంచల్ గూడ జైలులో జరిగిన ములాఖత్ మరచిపోయినట్టు ఉన్నావ్ జగన్ అని గుర్తుచేశారు.

September 16, 2023 / 07:24 PM IST

Rajahmundry సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌.. మంత్రి బుగ్గన సమీప బంధువే

డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్‌ ఎవరో తెలుసా? రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి సమీప బంధువు

September 16, 2023 / 04:03 PM IST

TDP Leaders: అమావాస్య రోజు పొత్తుపై ప్రకటన.. శ్రేణుల ఆందోళన, జగన్ సెటైర్లు

టీడీపీ- జనసేన పొత్తు ఉంటుందని, కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. జైలు బయట, అమావాస్య రోజు ప్రకటన చేయడంతో టీడీపీ నేతలు మదన పడుతున్నారు.

September 16, 2023 / 02:23 PM IST

Jagan mohan reddy: చంద్రబాబు అడ్డంగా, నిలువుగా దొరికిపోయారు

చట్టం అందరికీ సమానమేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా తాము ఎవరినీ మోసం చేయలేదన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు సాక్ష్యాలు, ఆధారాలతో అడ్డంగా, నిలువుగా దొరికిపోయారని అన్నారు. నిడదవోలులో వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ నిధులను నాలుగో ఏడాది విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మోసాలు, వెన్నుపోట్లు పొడిచినా చివరికి తప్పులు చేస్తే అరెస్టు కాక తప్పదన్నారు....

September 16, 2023 / 12:38 PM IST

YSR Kapu Nestham: నేడు అకౌంట్లలో రూ.15 వేలు జమ..3 లక్షల మందికిపైగా లబ్ధి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ కార్యక్రమం ద్వారా వరుసగా నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈరోజు(సెప్టెంబర్ 16న) నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి పంపిణీ చేయనున్నారు.

September 16, 2023 / 07:51 AM IST

Siddartha Luthra: ఇదేందయ్యా ఇది.. చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్‌పై కేసు!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

September 15, 2023 / 10:25 PM IST

TTD Brahmotsavam: సెప్టెంబర్ 18 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..వాహన సేవల తేదీలివే

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18వ తేది నుంచి వేడుకగా సాగనున్నాయి. సెప్టెంబర్ 26వ తేదితో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

September 15, 2023 / 09:36 PM IST

AP: ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు..రూ.8,480 కోట్లతో ఏర్పాటు: సీఎం జగన్

ఏపీలో మొత్తం 28 కాలేజీలు ఏర్పాటు కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేడు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.

September 15, 2023 / 06:08 PM IST

Andhrapradesh: ఏపీలో విషాదం..ఎస్ఐ పరీక్ష పరుగు పోటీలో యువకుడు మృతి

ఏపీలోని గుంటూరులో ఎస్ఐ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తుండగా పరుగు పోటీల్లో ఓ యువకుడు మృతి చెందాడు.

September 15, 2023 / 05:08 PM IST

Manchu Lakshmi : ఇప్పుడే మస్తు మజా వస్తోంది.. ఏపీ పాలిటిక్స్ పై మంచు లక్ష్మీ ట్వీట్

ఏపీ రాజకీయాలపై సినీ నటి మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు.

September 15, 2023 / 03:52 PM IST

Minister Roja : బాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 24 గంటల్లోనే పవన్ రంగంలోకి : మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ , ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఏపీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు.

September 15, 2023 / 01:45 PM IST

Chandrababu naidu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ వాయిదా

చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈనెల 19లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ స్కాం కేసులో ప్రస్తుతం రా...

September 15, 2023 / 12:24 PM IST

Chittoor district:లో యాక్సిడెంట్..నలుగురు మృతి

వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వాహనం ప్రమాదవశాత్తు ఆగిఉన్న పాల వ్యానును ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషాదఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ...

September 15, 2023 / 09:09 AM IST

Accident: ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా(annamayya district)లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం(road accident) జరిగింది. లారీ, తుఫాన్ వాహనం వచ్చి ఢీకొన్న ఘటనలో ఐదురుగు మృత్యువాత చెందగా..మరో 11 మందికి గాయాలయ్యాయి.

September 15, 2023 / 07:21 AM IST