కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్టు చేశారని నారా బ్రాహ్మిణి అన్నారు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంచల్ గూడ జైలులో జరిగిన ములాఖత్ మరచిపోయినట్టు ఉన్నావ్ జగన్ అని గుర్తుచేశారు.
డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్ ఎవరో తెలుసా? రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి సమీప బంధువు
టీడీపీ- జనసేన పొత్తు ఉంటుందని, కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. జైలు బయట, అమావాస్య రోజు ప్రకటన చేయడంతో టీడీపీ నేతలు మదన పడుతున్నారు.
చట్టం అందరికీ సమానమేనని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా తాము ఎవరినీ మోసం చేయలేదన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు సాక్ష్యాలు, ఆధారాలతో అడ్డంగా, నిలువుగా దొరికిపోయారని అన్నారు. నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం’ నిధులను నాలుగో ఏడాది విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మోసాలు, వెన్నుపోట్లు పొడిచినా చివరికి తప్పులు చేస్తే అరెస్టు కాక తప్పదన్నారు....
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ కార్యక్రమం ద్వారా వరుసగా నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈరోజు(సెప్టెంబర్ 16న) నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి పంపిణీ చేయనున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18వ తేది నుంచి వేడుకగా సాగనున్నాయి. సెప్టెంబర్ 26వ తేదితో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఏపీలో మొత్తం 28 కాలేజీలు ఏర్పాటు కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేడు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.
ఏపీలోని గుంటూరులో ఎస్ఐ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తుండగా పరుగు పోటీల్లో ఓ యువకుడు మృతి చెందాడు.
ఏపీ రాజకీయాలపై సినీ నటి మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ , ఎమ్మెల్యే బాలకృష్ణలపై ఏపీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈనెల 19లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్కాం కేసులో ప్రస్తుతం రా...
వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వాహనం ప్రమాదవశాత్తు ఆగిఉన్న పాల వ్యానును ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషాదఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ...
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా(annamayya district)లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం(road accident) జరిగింది. లారీ, తుఫాన్ వాహనం వచ్చి ఢీకొన్న ఘటనలో ఐదురుగు మృత్యువాత చెందగా..మరో 11 మందికి గాయాలయ్యాయి.