రాజమహేంద్రవరం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.
మేఘా ఇంజినీరింగ్ సంస్థ నుంచి పీవీ రమేశ్ తప్పుకున్నారు. సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు.
చంద్రబాబుపై ఏపీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహారిస్తోందని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ (X) ద్వారా స్పందించారు.
ఏసీబీ కోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ బంద్పై మంత్రి రోజా సెటైర్లు వేశారు
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్తో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు రామ్ గోపాల్ వర్మ 9 ప్రశ్నలు సంధించారు.
రాజకీయంగా చంద్రబాబు 2023 చివరి సంవత్సరం అని.. 2024 నుంచి ఆయన రాజకీయాల్లో కనిపించరని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ వెనక ప్రధాని మోడీ ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఆయన చేసిన ట్వీట్పై నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అరెస్ట్ గురించి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో నందమూరి- నారా ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
సిద్దార్థ లూథ్రా.. ఫేమస్ క్రిమినల్ లాయర్. రోజుకు రూ.కోటిన్నర ఫీజుగా తీసుకునే ఈ లాయర్ దేశంలో కాస్ట్లీ వకీల్. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
ఎన్టీఆర్ను చంద్రబాబు క్షోభకు గురిచేశారని.. ఆ శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. ఇన్నాళ్లకు బాబు పాపం పండిందని వివరించారు.
ప్రభుత్వ అధికారులకు పెద్ద స్థాయి వ్యక్తులతో చేయడం అనేది పెద్ద సవాల్ లాంటిది. కానీ ఓ అధికారి మాత్రం ఎవ్వరికీ భయపడలేదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరి చేత హౌరా అనిపించుకుంటున్నాడు. అటు బాలకృష్ణను, ఇటు చంద్రబాబును ఇద్దర్నీ అరెస్ట్ చేసి తాను సాధారణ ఆఫీసర్ కాదంటూ నిరూపించుకున్నారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను పోలీసులు అమలు చేస్తున్నారు.