రూ.550 కోట్ల స్కాం జరిగిందని తెలిపిన ఏపీ సీఐడీ ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లో భాగంగా వెల్లడి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షేల్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారని ప్రకటన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు ప్రమేయం ఉందని వెల్లడి ఈ కేసులో 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడి ఈ మనీ ట్రాన్స్ ఫర్స్ గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీం పనిచేస్తుందన్నారు ఈ […]
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టు అంశంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఈ కేసు విషయంలో అసలు విషయం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసు విషయంపై కీలక విషయాలను వెల్లడించారు.
ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయగా..అందుకు వ్యతిరేకంగా కోనసీమ జిల్లాలో నారా లోకేష్(nara Lokesh) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తన యువగళం పాదయాత్రలో భాగంగా ఉన్న ప్రాంతంలోనే కూర్చుని నిరసన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నారా లోకేష్ దగ్గరకు చేరి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన విరమించాలని కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైఎస్ఆర్సి ఎంపి మాగుంట శ్రీనివాస రెడ్డి అప్రూవర్గా మారారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను ఈడీ అధికారులు మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈసారి పక్కాగా కవితను అరెస్ట్ చేస్తారని పలువురు అంటున్నారు.
ఏపీలోని నంద్యాలలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
విశాఖలోని బీచ్లో ఇసుక మొత్తం నల్లగా మారిపోయింది. దీంతో బీచ్కు వచ్చేవారంతా భయాందోళన చెందుతున్నారు. బీచ్ వైపు వెళ్లేందుకు జంకుతున్నారు.
చంద్రబాబు బహిరంగ సభల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు బాబుపై ఘాటు విమర్షలు చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్నీ నాని కూడా టీడీపీ అధినేతపై గట్టిగనే విరుచుకుపడ్డారు.
వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
రవితేజ మూవీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. అంతేకాకుండా స్టువర్టుపురం ప్రజలు, ఎరుకల జాతి ప్రజలు వెంటనే సినిమాను ఆపేయాలని విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టారు.
తిరుపతి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వడమల చెక్పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని అదే దారిలో వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న కారును చిత్తూరు నుంచి బైక్పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఢీకొని మృతి చెందారు.
అక్రమంగా కర్ణాటక మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్న వాలంటీర్లు పోలీసులు అరెస్ట్ అయ్యారు.
కోడుమూరు ఎమ్మెల్యేసుధాకర్కు అనూహ్య పరిణామం ఎదురైంది
ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సత్యానారాయణ మృతి బాత్ రూంలో SLR తుపాకీతో కాల్చుకున్న సత్యనారాయణ కర్నూల్ లోకాయుక్త ఆఫీసులో బందోబస్తుకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సత్యానారాయణ మృతిపై రేకెత్తుతున్న అనుమానాలు
రాయదుర్గం సభలో వైఎస్ జగన్పై తీవ్ర విమర్షలు చేశారు చంద్రబాబు. ఆయన పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జీడిపప్పు పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జీడిపప్పుకు ఫేమస్ అయిన వేటపాలెంలో 10 పరిశ్రమలు మూతపడ్డాయి. 5,500 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.