రైల్వే కోడూరు మండలం విపిఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన కొండూరు తులసమ్మకు రూ.10 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం అందజేశారు. ప్రజలకు అత్యవసర సమయంలో తోడుగా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైద్య అవసరాల కోసం CMRF ఎంతో సహాయం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.