NLR: ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త మేరిగ మురళీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స అంతరం మాగుంట లేఔట్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రసన్న ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.