అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లి కొత్తపల్లి గ్రామనివాసి నూకరాజు సుధాకర్ యాదవ్గారు మృతి చెందగా, శనివారం నాడు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు గారు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.