CTR: పుంగనూరు రూరల్ మిట్టచింతవారి పల్లిలో మంగళవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఫ్రీ హోల్డ్, మ్యుటేషన్, డీకేటి, రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజల నుంచి MRO రాము వినతులు స్వీకరించారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ చిట్టెమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు వీరుపాక్షి, RI ఫణికుమార్, అధికారులు పాల్గొన్నారు.