SKLM: గత ప్రభుత్వం సమయంలో పాలకులు చేసిన పాపాలు ఏపీ రాష్ట్రానికి శాపాలు గా మారాయి అని కలమట TDP పార్లమెంట్ అధ్యక్షులు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శుక్రవారం కొత్తూరు లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సిఎం జగన్ 2019-24 మధ్య ఐదేళ్ల అవగానలేని పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.