కృష్ణా: వీరులపాడు మండల పరిధిలోని జయంతి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తాహశీల్దార్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని భూములకు సంబంధించిన వివాదాలు త్వరితగతిన పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. భూ సమస్యలను రైతులు అర్జీ రూపంలో ఇచ్చారన్నారు.