VSP: రైతు బజార్లలో కాయగూరల ధరలను అధికారులు సోమవారం విడుదల చేశారు. వాటి వివరాలు (కేజీ/రూ.లలో) ఉల్లి రూ.16, బంగాళాదుంప రూ.18, వంకాయలు రూ.26/32/40, బెండ రూ.40, మిర్చి రూ.46, కాకరకాయ రూ.30, క్యాబేజీ రూ.20, క్యారెట్ రూ.40, బీర రూ.48, ఆనపకాయ రూ.22, బరబాటి రూ.38, దొండ రూ.34, పొటల్స్ రూ.90, చిలకడదుంప రూ.50, చీమదుంప రూ.36, టమాటా రూ.44గా వున్నాయి.
Tags :