NLR: మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ పెత్తన స్వామిని విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవోదయ కళాశాలకు సస్పెండ్ కాపీని అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడడంలో ఆలస్యం ఉండదని, ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఇంటికి పంపిస్తామని కలెక్టర్ నిరూపించారు.