NDL: రాష్ట్రంలో ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండి నడిపించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలో ఏబీవీపీ కార్యకర్తలు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.