SKLM: పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఆదివారం కాశీబుగ్గ ట్రైనీ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్ఫోన్లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.