PLD: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మంగళవారం వినుకొండలోని శివయ్య భవన్లో జరిగిన సమావేశంలో మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ.. డిశంబరు 26 సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని కోరారు.