పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలని ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62వ వార్షికోత్సవ సభలో పలువురు వక్తలు ఉద్ఘాటించారు. శుక్రవారం తాడేపల్లి గూడెం తాళ్ల ముదునూరుపాడు పీఎంపీల అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎఆర్కే పరమేశ్వరులు అధ్యక్షత వహించారు.