E.G: కడియం మండలం కడియపులంక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక సోమవారం పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం గత రాత్రి ఎంతో వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. దీపకాంతులతో ద్వేదీపమానంగా కడియపులంక ప్రాంతమంతా ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లాయి. అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు ఏర్పాటు చేశారు.