GNTR: పొన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి వీధి వ్యాపారులు రోడ్లు ఆక్రమించి, ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు హెచ్చరించారు. శుక్రవారం ఉదయం GBC రోడ్డు మార్కెట్ సెంటర్లో ఆక్రమణదారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆక్రమణలను తొలగించారు. రోడ్లు ఆక్రమించిన వ్యాపారులపై జరిమాన విదిస్తామన్నారు.