గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి పై శిక్షణ తరగతులను మండల విద్యాశాఖ అధికారులు విమలమ్మ, సాయి చక్రధర్ నిర్వహించారు. రిసోర్స్ పర్సన్స్గా మీసాల శివాజీ, మంత్రి అప్పలనాయుడులు వ్యవహరించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్లు రమాకుమారి, శ్యామల హైమావతిలు డీఆర్పిలుగా వ్యవహరించారు.